స్పీకర్ ఆదేశాల మేరకు మైసమ్మ తల్లి దేవాలయాన్ని సందర్శించిన వికారాబాద్ నాయకులు

Trinethram News : వికారాబాద్ మున్సిపల్ లోని వార్డ్ నెంబర్ 2 దాన్నారం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ గడ్డ మైసమ్మ తల్లీ దేవాలయానికి ధన్నారం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల మరియు ప్రజల విజ్ఞప్తి మేరకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మరియు…

మల్లన్నపేట గ్రామంలో PACS ఏర్పాటు చేయాలనీ విప్ లక్ష్మణ్ కుమార్ వినతి పత్రాన్ని అందజేసిన నాయకులు

మల్లన్నపేట గ్రామంలో PACS ఏర్పాటు చేయాలనీ విప్ లక్ష్మణ్ కుమార్ వినతి పత్రాన్ని అందజేసిన నాయకులు గొల్లపెల్లి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గొల్లపెల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో పాక్స్ సోసైటీని ఏర్పాటు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు మంగళవారం…

చిత్తూరు ఎంపీని అభినందించిన పెనుమూరు టిడిపి నాయకులు

చిత్తూరు ఎంపీని అభినందించిన పెనుమూరు టిడిపి నాయకులు.త్రినేత్రం న్యూస్ పెనుమూరు పెనుమూరు ఇంచార్జ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిత్తూరు పార్లమెంట్ సమగ్ర అభివృద్ధిలో రెండవ స్థానంలో నిలపడం పట్ల కృషి చేసిన చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గు…

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న VHR ఫౌండేషన్ ఫౌండర్, టిఆర్ఎస్ నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న VHR ఫౌండేషన్ ఫౌండర్, టిఆర్ఎస్ నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి 30000 రూపాయల ఆర్థికసాయం పదవ తరగతి వరకు చిన్నారుల చదువుకు ఆర్థిక సాయం రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం…

Congress Leader : సర్కారు దవాఖానలో కాంగ్రెస్ నాయకులు

సర్కారు దవాఖానలో కాంగ్రెస్ నాయకులు. అరకులోయ, జనవరి17,త్రినేత్రం న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకువేలి మండలం,గన్నెల ప్రైమరీ హెల్త్ సెంటర్,లో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు చిత్తం నాయక్ బలభద్ర,, నీరు పేద రోగులకు, రొట్టెలు పంపిణీ చేశారు.గర్భిణీ స్త్రీలకు,పౌష్టిక ఆహారాన్ని…

పీసా చట్టం గురించి చర్చించిన ప్రభుత్వ అధికారులు, ఉమ్మడి కూటమి నాయకులు

తేదీ : 10/01/2025.పీసా చట్టం గురించి చర్చించిన ప్రభుత్వ అధికారులు, ఉమ్మడి కూటమి నాయకులు.కుక్కునూరు : (త్రినేత్ర న్యూస్); విలేఖరి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, కుక్కునూరు మండలం, గణపవరం పంచాయతీ బోనగిరి గ్రామంలో 196 ఓట్లను నమోదు చేయడం జరిగింది. 86…

కాంగ్రెస్ పార్టీ నాయకులు 43 వ డివిజన్ లో టి యు ఎఫ్ ఐ డి సి నిధులతో 80 లక్షల రూపాయలతో

కాంగ్రెస్ పార్టీ నాయకులు 43 వ డివిజన్ లో టి యు ఎఫ్ ఐ డి సి నిధులతో 80 లక్షల రూపాయలతో సీసీ రోడ్ కాంగ్రెస్ పార్టీ లీడర్ మహంకాళి స్వామి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు రామగుండం త్రినేత్రం న్యూస్…

BRS Leaders Dharna : వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బిఆర్ఎస్ నాయకులు ధర్నా

వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బిఆర్ఎస్ నాయకులు ధర్నా వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ధర్నా వికారాబాద్ మున్సిపల్ పరిధిలో ఎన్టీఆర్ చౌరస్తాలో బీ అర్ఎస్ నాయకుల ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గోపాల్ మాట్లాడుతూ రైతులకు రైతుబంధు…

సిపిఎం నాయకులు పై దాడి చేసిన గిరిజన నేతరుడికి,ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చెయ్యాలి

సిపిఎం నాయకులు పై దాడి చేసిన గిరిజన నేతరుడికి,ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చెయ్యాలి. అల్లూరి జిల్లా అనంతగిరి త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 6. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు…

R. S. ప్రవీన్ కలిసిన బి ఆర్ ఎస్ యువ నాయకులు

R. S. ప్రవీన్ కలిసిన బి ఆర్ ఎస్ యువ నాయకులు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ హైదరాబాద్ పట్టణం లో భారత రాష్ట్ర సమితి సమితి రాష్ట్ర నాయకులు డాక్టర్ R S ప్రవీణ్ కుమార్ ని కలిసి…

Other Story

You cannot copy content of this page