కబ్జాదారులకు నేతలు అండగా ఉండటం దురదృష్టకరం: వెంకయ్యనాయుడు

కాకినాడ: ప్రస్తుతం భూముల ఆక్రమణలు, కబ్జాలు పెరిగిపోయాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కబ్జాదారులకు నేతలు అండగా ఉండటం దురదృష్టకరమన్నారు.. కాకినాడలో నిర్వహించిన అఖిల భారత తెలుగు సాహితీ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేశా.. పెదవి…

బస్ డిపో ఎన్నికల హామీ వరకే పరిమితం కావడం దురదృష్టకరం

సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమ మహేష్. జగతగిరిగుట్ట సీపీఐ ఆధ్వర్యంలో నేడు జగతగిరిగుట్ట చివరి బస్టాప్ వద్ద జగతగిరిగుట్ట లో బస్ డిపో,మెడికల్ కాలేజ్ ఏర్పాటు చెయ్యాలని కోరుతూ నేడు రిలే నిరాహారదీక్ష కూర్చోవడం జరిగింది.ఈ సందర్భంగా శాఖ కార్యదర్శి సహదేవరెడ్డి,రాజు…

Other Story

You cannot copy content of this page