భక్తులకు నిరంతరాయంగా దర్శనం

భక్తులకు నిరంతరాయంగా దర్శనం సమ్మక్క సారలమ్మ జాతర దృష్ట్యా ఆలయ అధికారుల నిర్ణయం ఫిబ్రవరి నెలలో జరుగు సమ్మక్క,సారలమ్మ జాతర దృష్ట్యా శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఈనెల 21 నుండి 28…

నేడు శబరిమలలో మకర జ్యోతి దర్శనం

శబరిమలకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఇవాళ మకర జ్యోతి దర్శనం కోసం లక్షల సంఖ్యలో అయ్యప్ప స్వాములు వేచి చూస్తున్నారు. అత్యధిక మంది భక్తులు చేరుకోవడంతో శబరి కొండలు స్వామి శరణం అయ్యప్ప నినాదాలతో మారుమోగిపోతున్నాయి.. ప్రతి ఏటా మకర…

శబరిమల అయ్యప్పస్వామి దర్శనం చేసుకున్న తొలి ట్రాన్స్ జెండర్

శబరిమల అయ్యప్పస్వామి దర్శనం చేసుకున్న తొలి ట్రాన్స్ జెండర్ శబరిమల అయ్యప్పస్వామి దర్శనం చేసుకున్న తొలి ట్రాన్స్ జెండర్ గా నిలిచిన జోగిని నిషా. ఆదివారం కేరళా ప్రభుత్వ అనుమతితో స్వామీ వారి దర్శనం చేసుకుంది. జోగిని నిషా ట్రాన్స్ జెండర్…

7 ల‌క్ష‌ల టోకెన్లు జారీ – టీటీడీ..వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నం కోసం

TTD Tokens : 7 ల‌క్ష‌ల టోకెన్లు జారీ – టీటీడీ..వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నం కోసం.. TTD Tokens : తిరుమ‌ల – పుణ్య క్షేత్రం తిరుమ‌ల గిరులు భ‌క్తుల‌తో నిండి పోయింది. గోవిందా గోవిందా శ్రీ‌నివాసా గోవిందా, ఆప‌ద మొక్కుల…

శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం

తిరుమలశ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం.. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఇప్పటికే 7 లక్షల దర్శన టోకెన్లు జారీ చేసిన టీటీడీ.. దర్శన టోకెన్లు కలిగిన భక్తులనే దర్శనానికి అనుమతిస్తున్న టీటీడీ.. జనవరి 1వ తేదీ వరకు శ్రీవారి…

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ తిరుపతి:డిసెంబర్ 23తిరుపతిలో ఆఫ్‌లైన్ టికెట్ల జారీ ముందుగానే ప్రారంభమైంది. వాస్తవానికి శుక్రవారం మధ్యాహ్నం నుంచి టికెట్లను జారీ చేయాలని భావించారు. కానీ గురువారం మధ్యాహ్నం నుంచే జనాలు తిరుపతిలోని కౌంటర్ల దగ్గరకు వచ్చారు.…

శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనం

తిరుమల: శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనం.. ఇవాళ ఉదయం 9 నుంచి స్వర్ణరథంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి సమేతుడైన మలయప్పస్వామి.. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5వరకు వాహన మండపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి.. రేపు…

కేరళ అయ్యప్ప స్వామి దర్శన వేళలు పొడిగింపు

Trinethram News : పతనంతిట్టా శబరిమల : శబరిమలకు పెరిగిన భక్తుల తాకిడి.. దర్శన వేళలు పొడిగింపు కేరళలోని శబరిమలకు భక్తుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో అయ్యప్ప దర్శనం వేళలు గంట పొడిగిస్తూ ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) ఆదివారం నిర్ణయం…

Other Story

You cannot copy content of this page