Collector Koya Harsha : ప్రజావాణి దరఖాస్తులను పూర్తిగా పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష

ప్రజావాణి దరఖాస్తులను పూర్తిగా పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష పెద్దపల్లి, జనవరి 6: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ప్రజావాణి దరఖాస్తులను పూర్తిగా పరిష్కరించి, పెండింగ్ లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష ఆదే శించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం…

ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ సోమవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు జరిగిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుండి వచ్చి అందించిన ప్రజా వినతులు, ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జై న్ అదనపు…

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కారించాలి అదనపు కలెక్టర్ డి.వేణు

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కారించాలి అదనపు కలెక్టర్ డి.వేణు పెద్దపల్లి, డిసెంబర్ 23: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణు సంబంధిత అధికారులకు తెలిపారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ లో అదనపు…

ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్సోమవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు జరిగిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుండి వచ్చి అందించిన ప్రజా వినతులు, ఫిర్యాదులను జిల్లా అదనపు కలెక్టర్…

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కారించాలి అదనపు కలెక్టర్ డి.వేణు

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కారించాలి అదనపు కలెక్టర్ డి.వేణు పెద్దపల్లి, డిసెంబర్ 09: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణు సంబంధిత అధికారులకు తెలిపారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ లో అదనపు…

Prajavani : ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

Pending applications of Prajavani should be dealt with expeditiously పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు త్రినేత్రం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్01.07.2024.రాష్ట్ర స్థాయిలో నిర్వహించే…

దూరప్రాంతాల నుంచి వచ్చి, ఉద్యోగాలకు సెలవు పెట్టి, గంటలపాటు వరుసలో నిల్చుని నగరంలో ప్రజాపాలన దరఖాస్తులను సమర్పించిన పేదలు మోసపోయారు

హైదరాబాద్‌: దూరప్రాంతాల నుంచి వచ్చి, ఉద్యోగాలకు సెలవు పెట్టి, గంటలపాటు వరుసలో నిల్చుని నగరంలో ప్రజాపాలన దరఖాస్తులను సమర్పించిన పేదలు మోసపోయారు. జీహెచ్‌ఎంసీలోని కొందరు అవినీతి అధికారుల చేతివాటం ఫలితమిది. స్వీకరించిన దరఖాస్తులను పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ చేయకపోవడమే అందుకు నిదర్శనం.…

Other Story

You cannot copy content of this page