ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఓటు తొలగింపు!
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఓటు తొలగింపు! విజయవాడలో నివసిస్తున్న ఏబీ వెంకటేశ్వరరావు నిన్న ఉదయం ఓటు వేయడానికి వెళ్లిన ఏబీ దంపతులు ఇద్దరి ఓట్లను తొలగించారని తెలిపిన అధికారులు
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఓటు తొలగింపు! విజయవాడలో నివసిస్తున్న ఏబీ వెంకటేశ్వరరావు నిన్న ఉదయం ఓటు వేయడానికి వెళ్లిన ఏబీ దంపతులు ఇద్దరి ఓట్లను తొలగించారని తెలిపిన అధికారులు
Trinethram News : పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వాలంటీర్ను, విధుల నుంచి తొలగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆవుల గోపాలకృష్ణ అనే వాలంటీర్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కరపత్రాలను అందించిన క్రమంలో, అందిన…
గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండీఏ లే అవుట్లో 2500 గజాలు ఆక్రమించి కాలేజీ కోసం రోడ్డు నిర్మాణం చేసిన మల్లారెడ్డి. మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో హెచ్ఎండీఏ లే అవుట్లో మల్లారెడ్డి వేసిన రోడ్డు తొలగింపు.
ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో ఇండియన్ హైవేస్మేనేజ్మెంట్ కంపెనీ నిర్ణయం పేటీఎం పేమెంట్ బ్యాంక్ లేని ఫాస్టాగ్లు కొనాలని వినియోగదారులకు సూచన 20 మిలియన్ల మందిపై ప్రభావం.. కొత్త ఆర్ఎఫ్డీఐ స్టిక్కర్లు మార్చుకోవాల్సిన పరిస్థితి పేటీఎంపై కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కఠిన ఆంక్షలు…
జాతీయ చలనచిత్ర అవార్డుల్లో కేంద్రం మార్పులు ఇప్పటివరకు ఇందిరాగాంధీ పేరిట ఉత్తమ తొలి చిత్రం అవార్డు నర్గీస్ దత్ పేరిట జాతీయ సమగ్రతా చిత్రం అవార్డు ఈ రెండు అవార్డుల పేర్ల తొలగింపు
140 మంది కేజీబీవీ ఉద్యోగుల తొలగింపు ఆంధ్ర ప్రదేశ్ లో విధులకు హాజరు కాకుండా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వివిధ కేజీబీవీ విద్యాలయాల్లో పనిచేస్తున్న 140 మంది ఉద్యోగులను…
You cannot copy content of this page