పారిశుద్యం తక్కువ – దోమలు ఎక్కువ

పారిశుద్యం తక్కువ – దోమలు ఎక్కువమడగడ గ్రామ గౌడు విధి లో “పడకేసిన పారిశుధ్యం” పట్టించుకోనీ అధికారులు. అరకులోయ/జనవరి 2: త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్: అరకులోయ మండలము,మడగడ మేజరు పంచాయతీ గౌడు విధిలో, సీసీ రోడ్డు, మరియూ డ్రైనేజీ, లేక…

Nirmalamma : బడ్జెట్‌లో ఏ రంగానికీ తక్కువ కేటాయింపులు చేయలేదు: నిర్మలమ్మ

No sector under allocated in the budget: Nirmalamma Trinethram News : భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే తాజా బడ్జెట్‌లో ఏ…

Realme : తక్కువ బడ్జెట్‌లో రియల్ మీ కొత్త ఫోన్

Realme’s new phone in low budget Trinethram News : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల దిగ్గజం రియల్‌మీ ఇప్పుడు మరొక కొత్త ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. జూన్ 28న రియల్‌మీ సి61 స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లో రిలీజ్ కానుంది. ఈ…

తక్కువ ఓటింగ్ నమోదు ప్రాంతాలపై ఫోకస్ పెట్టిన ఎన్నికల కమిషన్

లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఏర్పాట్లు పూర్తి చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఒక వైపు పోటీలో ఉండే అభ్యర్థుల ఖర్చు, ఎన్నికల నిర్వహణ, విధులు నిర్వహించే ఉద్యోగులకు ట్రైనింగ్ సెషన్‌లతో బిజీగా ఉన్న ఎన్నికల సంఘం.. తక్కువ ఓటింగ్…

మార్కులు తక్కువ వచ్చాయని టెన్త్ క్లాస్ విద్యార్థులను చితకబాదిన టీచర్

Trinethram News : ఖమ్మం – తిరుమలాయపాలెం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పదోవతరగతి విద్యార్థులకు తెలుగులో తక్కవగా మార్కులు వచ్చాయని ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డు తుడిచే డస్టర్‌తో చితకబాదాడు.

గ్రూప్‌-4 లో మార్కులు తక్కువ వచ్చాయని యువతి ఆత్మహత్య

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ఇటీవల ప్రకటించిన గ్రూప్‌-4 పరీక్ష ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చాయని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. చిక్కడపల్లి పీఎస్‌ పరిధిలోని జవహర్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. హాస్టల్‌లో ఉంటున్న శిరీష (24) ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఘటనాస్థలిని పోలీసులు…

పేదలకు తక్కువ ధరలకే సరకులు పంపిణీ చేయాలన్నది ప్రభుత్వం లక్ష్యం

సంగారెడ్డి : పేదలకు తక్కువ ధరలకే సరకులు పంపిణీ చేయాలన్నది ప్రభుత్వం లక్ష్యం. ఇదే ఉద్దేశంతో రేషన్‌ దుకాణాలను ఏర్పాటు చేసింది. వాటి నిర్వహణ బాధ్యతను డీలర్లకు అప్పగించింది. ఇంతవరకు బాగానే ఉన్నా బినామీ రేషన్‌ డీలర్లతో కొనసాగుతున్న దుకాణాల కారణంగా…

దేశంలో ఈ రోజు ఏడాదిలోనే సుధీర్ఘ రాత్రి, అతి తక్కువ పగలు

దేశంలో ఈ రోజు ఏడాదిలోనే సుధీర్ఘ రాత్రి, అతి తక్కువ పగలు నేడు భారత్‌లో అతి తక్కువ పగటి కాలం శీతాకాలపు అయనాంతం’ కారణంగా ఏర్పడనున్న సుదీర్ఘ రాత్రి 7 గంటల 14 నిమిషాలు మాత్రమే పగటిపూట వెలుతురు

Other Story

You cannot copy content of this page