కొన్ని చోట్ల మినహా జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి

Trinethram News : కడప జిల్లా…చాపాడు మండలం చిన్న గురువలూరులో జరిగిన టిడిపి ఏజెంట్ దాడి ఘటనపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సీరియస్… ఘటనకు పాల్పడిన వందమందిమీద హాత్యాయత్నం కేసు నమోదు చేస్తున్నాం కఠిన చర్యలు తీసుకుంటాం… కొన్ని చోట్ల…

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మార్చి 17న తెదేపా-జనసేన-భాజపా ఉమ్మడి బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి

చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మార్చి 17న తెదేపా-జనసేన-భాజపా ఉమ్మడి బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బొప్పూడి ప్రసన్నాంజనేయస్వామి ఆలయం సమీపంలో సభా స్థలాన్ని శనివారం తెదేపా నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, ఏలూరి సాంబశివరావు, దామచర్ల సత్య, వేపాడ చిరంజీవిరావు, పెందుర్తి…

దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి

దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

427వ ఉరుసు మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి

ఎన్టీఆర్ జిల్లామైలవరం నియోజకవర్గంకొండపల్లి కొండపల్లి లో ప్రసిద్ది గాంచిన హజరత్ సయ్యద్ షాబుఖారి దర్గా లో 427వ ఉరుసు మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి వివిధ మతాలకు సంబంధించిన మత గురువులు, పీఠాధిపతులు,చర్చి ఫాదర్ లు కూడా హాజరవుతారని…

You cannot copy content of this page