Atrocious in Janagama : జనగామ జిల్లాలో దారుణం

జనగామ జిల్లా:జనగామ జిల్లాలో దారుణం.. రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డి గూడెం గ్రామంలో గంపల పరశురాములు అనే వ్యక్తిని కత్తితో నరికి దారుణంగా హత్య చేసిన పర్వత మహేందర్ అనే వ్యక్తి. ఆర్థిక లావాదేవీల మధ్య నెలకొన్న వివాదమే హత్యకు దారి తీసినట్లు…

జనగామ జిల్లా నూతన కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు

జనగామ జిల్లా నూతన కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు. 2017 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఈయన సివిల్ సర్వీసులో జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు సాధించారు. వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న భాషా నిన్న…

Other Story

You cannot copy content of this page