దేశంలో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరుకుంది

దేశంలో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరుకుంది. Trinethram News : ఇది త్వరలోనే 100 కోట్లకు చేరుకోనుంది. దీంతో బిలియన్‌ ఓటర్లున్న దేశంగా భారత్‌ రికార్డు సృష్టించనుంది. ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవం నేపథ్యంలో బుధవారం…

IIT : ఐఐటీ నిపుణుల బృందం ఇవాళ అమరావతికి చేరుకుంది

Trinethram News : అమరావతీ : 2nd Aug 2024 అమరావతిలో అసంపూర్తిగా ఉన్న భవనాల సామర్థ్యంపై అధ్యయనం చేసేందుకు ఐఐటీ నిపుణులు శుక్రవారం ఏపీకి రానున్నారు. 2019కి ముందు నిర్మాణాలు ప్రారంభించి మధ్యలోనే ఆగిపోయిన భవనాలు కూడా ఉన్నాయి. అలాంటి…

ఎన్నికల సమరం ఆఖరి ఘట్టానికి చేరుకుంది : Pawan Kalyan

Trinethram News : కూటమి కార్యకర్తలు జాగ్రత్త ఉండాల్సిన సమయమిది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్‌ను చీల్చొద్దు.. కూటమి కార్యకర్తలందరం కలిసి పనిచేద్దాం. వైసీపీ రాక్షస ప్రభుత్వాన్ని తరుముదాం. #TDPJSPBJPWinning

పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ ఉచ్ఛస్థితికి చేరుకుంది: నిర్మలా సీతారామన్‌

సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ నినాదం భారత ఆర్థిక మూలాలను పటిష్టం చేసింది. పదేళ్లలో మోదీ నాయకత్వంలో అమలు చేసిన సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదం చేశాయి. బాధ్యతాయుతంగా తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. నూతన…

వైసీపీ ఇంఛార్జీల మార్పు వ్యవహారం తుది దశకు చేరుకుంది

వైసీపీ ఇంఛార్జీల మార్పు వ్యవహారం తుది దశకు చేరుకుంది. మరో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంఛార్జీలను మార్చేసి ఫైనల్ లిస్ట్ ను ప్రకటించేందుకు వైసీపీ అధిష్టానం కసరత్తును వేగవంతం చేసింది. ఇప్పటికే 50 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు. మొదటి జాబితాలో 11మంది…

Other Story

You cannot copy content of this page