గాజాలో ఘోరం.. 20 మంది మృతి, 155 మందికి తీవ్ర గాయాలు, వీడియో వైరల్

గాజాలో ఆహార సహాయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో షెల్లింగ్ కారణంగా కనీసం 20 మంది మరణించారని, 155 మంది గాయపడ్డారని పాలస్తీనా ఎన్ క్లేవ్ లోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదించింది. క్షతగాత్రులను ఇంకా ఆసుపత్రికి తరలిస్తున్నందున మృతుల సంఖ్య పెరిగే…

తమిళనాడులో ఘోరం.. బాణాసంచా పేలి 9 మంది మృతి

Trinethram News : తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. వెంబకోట్టైలోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి తొమ్మిది మంది మృతి చెందారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భారీ పేలుడు సంభవించిందని తెలిపారు. పేలుడు తీవ్రతకు…

You cannot copy content of this page