Encounter : తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌: మావోయిస్టు మృతి

Telangana, Chhattisgarh, border encounter: Maoist killed Trinethram News : కొత్తగూడెం : జులై 19తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో భద్రతాబలగా, మావోయిస్టులకు మధ్య ఈరోజు ఉదయం నుండి ఎదురు కాల్పులు కొన సాగున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో కొందరు మావోయిస్టులు మరణించి నట్లు…

ఛత్తీస్ ఘడ్ దంతెవాడ లో మావోయిస్టుల భారీ సొరంగాలు

Trinethram News : మావోయిస్టులు అడవుల్ని నివాసంగా చేసుకొని పోరాడే విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఛత్తీస్ ఘడ్ దంతెవాడ అడవుల్లో వారు ఏకంగా భారీ సొరంగాలు ఏర్పాట్లు చేసుకున్నారు. భద్రతా బలగాలు మావోయిస్టుల సొరంగాలను తాజాగా గుర్తించాయి. ఒక…

చత్తీస్ ఘడ్ లో మావోయిస్టుల కాల్పులు: ముగ్గురు పోలీస్ జవాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని టేకల్‌గూడెం గ్రామంలో మంగళవారం సాయంత్రం మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా, మరో 14 మంది గాయపడ్డారు. ఈ గ్రామం బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దులో ఉంది. నక్సల్స్ కార్యకలా పాలకు చెక్ పెట్టేందుకు…

Other Story

You cannot copy content of this page