గుత్తి పట్టణ శివారులోని కాసేపల్లి టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం

Trinethram News : అనంతపురం జిల్లా : గుత్తి పట్టణ శివారులోని కాసేపల్లి టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం. పశువులతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా 40 ఆవులతో పాటు ఇద్దరు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మృతి.

You cannot copy content of this page