కౌండిన్య నదిలో గుర్తుతెలియని మగ వ్యక్తి శవం లభ్యం…ఆత్మహత్యా? హత్యా?

Trinethram News : చిత్తూరు జిల్లాపలమనేరు నియోజకవర్గం పలమనేరు మండలం కేటిల్ ఫారం, ఏటిగడ్డ ఎల్లమ్మ ఆలయ సమీపంలో ఉన్న కౌండిన్య నదిలో, సోమవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు నీటిపై మగ వ్యక్తి శవం తేలియాడుతుండడంతో భయభ్రాంతులకు గురై పోలీసులకు…

Other Story

You cannot copy content of this page