టన్నుల్లో బంగారం కొన్న రిజర్వు బ్యాంక్- 2024 ఆర్థిక సంవత్సరంలో భారీ కొనుగోళ్లు

Trinethram News : మార్చి 2024 చివరి నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం 822 మెట్రిక్ టన్నుల బంగారాన్ని హోల్డ్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు పసిడి నిల్వలను పెంచుకుంటున్నాయి. వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న…

ఖమ్మం మిర్చి మార్కెట్‌లో రైతుల ఆందోళన.. నిలిచిన కొనుగోళ్లు

Trinethram News : ఖమ్మం (వ్యవసాయం ): వ్యాపారులు మిర్చి ధరలు తగ్గించారని ఖమ్మం మార్కెట్‌లో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండా పాట కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.. మార్కెట్‌ ప్రధాన గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం…

You cannot copy content of this page