కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ఆదాయం మండల సీజన్​లో రూ.204 కోట్లు దాటిందని

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ఆదాయం మండల సీజన్​లో రూ.204 కోట్లు దాటిందని ట్రావెన్​కోర్​ దేవస్థానం బోర్డు (టీడీబీ) తెలిపింది. మండల పూజ కోసం ఈ ఏడాది ఆలయం తెరిచినప్పటినుంచి డిసెంబర్​ 25 వరకు(39 రోజుల్లో) రూ.204.30 కోట్ల మేర…

కేరళలోని ఎరుమేలి MES కాలేజీ వద్ద ఉద్రిక్తత

కేరళలోని ఎరుమేలి MES కాలేజీ వద్ద ఉద్రిక్తత.. శబరిమళ వెళ్లే అయ్యప్ప స్వాముల వాహనాలను గత 4గంటలుగా పోలీసులు ఆపేసారు.. దీంతో ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప స్వాములు , భక్తులు రోడ్డుపైనే బైఠాయించారు పోలీసు సిబ్బంది ఏమి…

Other Story

You cannot copy content of this page