ఎలుక కొరకడంతో శిశువు మృతి

ఎలుక కొరకడంతో శిశువు మృతి నాగర్ కర్నూల్ జిల్లా నాగనూల్ గ్రామంలో విషాదం. 40 రోజుల శిశువు ముక్కును ఎలుక కొరకడంతో మృతి. తీవ్ర రక్తస్రావం కారణంగానే మృతి చెందినట్టు తెలిపిన నీలోఫర్ వైద్యులు.

Other Story

You cannot copy content of this page