BRS Leader Kaushika Hari Panel’s : కేశవరం గుర్తింపు సంఘం ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు కౌషిక హరి ప్యానెల్ భారీ విజయం

Ramagundam Constituency BRS Leader Kaushika Hari Panel’s Huge Victory in Keshavaram Identity Sangh Elections రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం కేశవరం సిమెంట్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో 788 ఓట్లు పోలవగా…

Brahmastras that won Babu : ఈ ఎన్నికల్లో బాబును గెలిపించిన బ్రహ్మాస్త్రాలు ఇవే

These are the Brahmastras that won Babu in this election Trinethram News : ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు సూపర్‌ సిక్సర్‌ కొట్టారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో వైసీపీ కాళ్ల కింద ల్యాండ్‌మైన్‌ పేల్చారు. చంద్రబాబు తన బ్రహ్మస్త్రాలతో…

TDP : తెలంగాణలో రానున్న స్థానిక ఎన్నికల్లో పోటీచేయనున్న టీడీపీ

TDP will contest the upcoming local elections in Telangana Trinethram News : నిన్న హైదరాబాద్‌లో టీటీడీపీ నాయకులతో సమావేశమైన చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తెలంగాణ రాజకీయాలకూ సమయం కేటాయిస్తానని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో…

Israeli Company’s Interference : భారత్ ఎన్నికల్లో ఇజ్రాయేల్ దేశ కంపెనీ జోక్యం

Israeli company’s interference in Indian elections Trinethram News : భారత్ ఎన్నికల్లో ఇజ్రాయేల్ దేశ కంపెనీ జోక్యం.. Open AI సంచలన నివేదిక! 2024 లోక్‌సభ ఎన్నికల చివరి దశ ఓటింగ్ నేటితో పూర్తవుతుంది. ఎన్నికల ఫలితాలు జూన్…

నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తాం: కేటీఆర్

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి.. ధాన్యం కొనకుంటే రైతుల పక్షాన రోడ్డెక్కుతాం.. అన్నదాతలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తాం: కేటీఆర్

2014 ఎన్నికల్లో టీడీపీ పార్టీకే మా పూర్తి మద్దతు – మాల మహానాడు సంఘాల నాయకులు

చంద్రబాబుని కలిసి మద్దతు తెలిపిన ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు సంఘాల నాయకులు.. 2014, 2019 రెండు ఎన్నికల్లో జగన్ రెడ్డికి సుంపూర్ణ మద్దుతు ఇచ్చాము. ఈసారి 2024కి టీడీపీకి మా సపోర్ట్ అంటున్న మాల మహానాడు సంఘాల నాయకులు.

ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్

Trinethram News : Nirmala Sitharaman : వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిధులు లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆమె గురువారం కేరళలో పర్యటించారు. ఆమె పోటీ గురించి చాలా మంది విలేకరులు…

పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయనున్న స్మగ్లర్ వీరప్పన్ కూతురు

Trinethram News : తమిళనాడు : గంధపు చెక్కలు, ఏనుగు దంతాల,స్మగ్లర్ వీరప్పన్ ను ఎన్ కౌంటర్ చేసి చాలా ఏళ్లు గడుస్తున్నా ఆయనను ఎవరూ మర్చిపోలేదు. ఆయన జీవిత చరిత్రపై పలు సినిమాలు కూడా వచ్చాయి. తాజాగా ఆయన కూతురు…

ఎన్నికల్లో అక్రమాల అడ్డుకట్టకు ‘సీ-విజిల్’ యాప్

Trinethram News : ఎన్నికల్లో అక్రమాలకు, నిబంధనలకు ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ‘సీ-విజిల్’ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఎన్నికల ఉల్లంఘనలపై సాక్ష్యాలతో సహా అందులో పొందుపరచవచ్చు. ఫొటో, వీడియో లేదా ఆడియో రూపంలో రికార్డ్ చేసి యాప్‌లో అప్‌లోడ్…

Other Story

You cannot copy content of this page