ఇక నుంచి కొండపైనే, పదేళ్ల తర్వాత మళ్లీ ఆ అదృష్టం
From now on the hill, after ten years that luck again Trinethram News : యాదగిరి గుట్ట యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు పదేళ్ల తర్వాత మళ్లీ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణిలో సంకల్ప స్నానాలు చేసే…
From now on the hill, after ten years that luck again Trinethram News : యాదగిరి గుట్ట యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు పదేళ్ల తర్వాత మళ్లీ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణిలో సంకల్ప స్నానాలు చేసే…
CBSE board exams twice a year Trinethram News : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏటా రెండు సార్లు బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయించింది. పరీక్షలను…
No need for a true caller anymore కొత్త సర్వీస్ జూలై 15న ప్రారంభమవుతుంది ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రూ కాలర్ యాప్తో మీకు తెలియని వారి నుండి లేదా తెలియని నంబర్ నుండి ఎవరు కాల్ చేస్తున్నారో…
Daily hearing of Jagan’s cases in CBI court henceforth: Telangana High Court orders Trinethram News : హైదరాబాద్ మాజీ సీఎం జగన్ కేసుల పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ చేసింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్…
Valid for handwritten bills.. Now only online permits Trinethram News : ఆంధ్ర ప్రదేశ్: గనుల శాఖలో, ఇసుక అమ్మకాల్లో ఆన్లైన్ విధానం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఐదేళ్లు చేతిరాతతో ఇచ్చిన బిల్లులతో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం…
Jagan to the court every Friday? అక్రమాస్తుల కేసులో CBI విచారణ ఎదుర్కొంటున్న YCP అధినేత జగన్ ఇకపై కోర్టుకు హాజరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి గా పరిపాలన పరమైన బాధ్యతల కారణంతో ఆయన ఇన్నాళ్లూ కోర్టులో వ్యక్తిగత హాజరు…
Henceforth free darshan of Srivari directly for disabled and senior citizens దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్కు నేరుగా వేంకటేశ్వరస్వామి ఉచిత దర్శనం కల్పించేందుకు TTD చర్యలు చేపట్టింది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల…
Trinethram News : ఎండ వేడి, ఉక్కపోతతో అల్లాడిపోతున్న దేశ ప్రజలకు భారత వాతావరణశాఖ చల్లటి కబురు అందించింది. పశ్చిమ రాజస్థాన్, కేరళ మినహా దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఈ ఏడాది వడగాల్పులు వీచే అవకాశం లేదని పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో…
Trinethram News : నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణరాజు కు ఉండి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గా పాలకొల్లు సభలో ప్రకటన… సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు కు గత కొద్దీ రోజుల క్రితం ఉండి నుంచి సీట్ ప్రకటించిన…
Trinethram News : Mar 29, 2024, యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్చనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉందని.. ఎన్నికల తర్వాత పేరు మారుస్తూ జీవో జారీ చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్…
You cannot copy content of this page