ఇంజక్షన్ వికటించి ఏడుగురు చిన్నారులకు అస్వస్థత

Trinethram News : కృష్ణా జిల్లా : మచిలీపట్నం ఇంజెక్షన్ వికటించి ఏడుగురు చిన్నారులకు అస్వస్థత..❗ మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వ ఆస్పత్రి పిల్లల విభాగంలో చోటు చేసుకున్న ఘటన.. పిల్లల విభాగంలో మొత్తం 15 మందికి చికిత్స ఇస్తున్న వైద్యులు.. రోజూ…

ఇంజక్షన్ వికటించి 7గురు చిన్నారులకు అస్వస్థత

కృష్ణాజిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి పిల్లల విభాగంలో మొత్తం 15 మంది వైద్యం పొందుతున్నారు. వైద్యం పొందుతున్న చిన్నారులకు రోజుమాదిరిగానే ఇంజక్షన్ చేశారు. ఇంజక్షన్ చేసిన అరగంటకు విపరీతమైన చలి, జ్వరం రావడం గమనించి డాక్టర్లు అప్రమత్తం అయ్యారు. ఇంజక్షన్ చేసిన…

Other Story

You cannot copy content of this page