ఫిబ్రవరి 29తరువాత ఏమి జరుగుతోంది… యూజర్లు అంతా ఉత్కంఠ?

ప్రతి పది మంది సెల్ ఫోన్స్ యూజర్లలో తొమ్మిది మంది సెల్స్ లో పే టి ఎం…మరి ఆర్బీఐ చర్యలు..ఎలా ఉండబోతుంది..?31కోట్ల ఖాతా యూజర్లు లో.. 4కోట్ల మంది వే నిజమైన ఆధారాలు..? ఇకపై ‘పేటీఎం’ కథ కంచికేనా!..?..ఫిబ్రవరి 29తరువాత ఏమి…

మాకు అంతా తెలుసు.. నిష్పక్షపాతంగా ఉండలేమకుంటే తప్పుకోండి

మాకు అంతా తెలుసు.. నిష్పక్షపాతంగా ఉండలేమకుంటే తప్పుకోండి.. నకిలీ ఓట్ల వ్యవహారంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం తీవ్ర ఆగ్రహం చర్యలు తీసుకునే దాకా తెచ్చుకోవద్దని వార్నింగ్ అర్హుల ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తు వస్తుంటే…

ఖజానా అంతా ఊడ్చుకు పోయాడు

ఖజానా అంతా ఊడ్చుకు పోయాడు.. అందుకే శ్వేతపత్రం ఇచ్చాం.. కేసీఆర్ నిండా ముంచి.. వదిలిపోయారు.. ఎక్కడెక్కడి నుండి నిధులు వస్తాయి అనేది చూస్తాం.. కేంద్రం నుండి నిధులు ఆడిగాం-సీఎం రేవంత్‌రెడ్డి

‘ఆ డబ్బు అంతా నాది కాదు’ : ఎంపి ధీరజ్‌

‘ఆ డబ్బు అంతా నాది కాదు’ : ఎంపి ధీరజ్‌ న్యూఢిల్లీ : ఒడిశాకు చెందిన డిస్టలరీ కంపెనీపై ఆదాయపు పన్ను శాఖా అధికారులు గత బుధవారం దాడులు చేశారు. ఈ కంపెనీని కాంగ్రెస్‌ ఎంపి ధీరజ్‌ సాహు కుటుంబం నిర్వహిస్తోంది.…

You cannot copy content of this page