TRINETHRAM NEWS

అయోధ్యలో శ్రీరామచంద్రుడి ప్రాణప్రతిష్ట మహోత్సవం సంబరాలు నిన్నటి నుంచి ప్రారంభించారు.

మొదటి రోజు తంతు ఈరోజు పూర్తి చేశారు

ప్రాణప్రతిష్టకు సంబంధించిన పూజలు కార్యకలాపాలు జనవరి 21వ తేదీ వరకు కొనసాగుతాయి

జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12:20 నిమిషాలకు ప్రాణప్రతిష్ట ప్రధాన కార్యక్రమం జరుగుతుంది