TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి : ఏపీలో నేరాలను తగ్గించడానికి అధునాతన టెక్నాలజీని వాడుకోవాలని పోలీసులకు సీఎం చంద్రబాబు సూచించారు.

నేరాలు అదుపులో లేకుంటే ప్రభుత్వ విశ్వసనీయతను ప్రశ్నించే పరిస్థితి వస్తుందని అన్నారు.

ఆన్లైన్ బెట్టింగ్ను ఆపేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని తెలిపారు.

‘నేరస్థులు తెలివిగా సాక్ష్యాలను మాయం చేస్తారు. వైఎస్ వివేకా హత్య కేసు దీనికి ఉదాహరణ.

అందుకే ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరణలో జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App