TRINETHRAM NEWS

ఏప్రిల్ 11 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు

Trinethram News : అమరావతి : ఏపీలో ఇప్పటికే బీసీ కార్పొరేషన్ రుణాల ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఇందుకోసం ఏప్రిల్ 11 నుంచి మే 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరగనుంది.

మెడికల్ షాపులు, ల్యాబ్, ఎలక్ట్రిక్ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్లు, ఎలక్ట్రిక్ ఆటో, కార్లు, గూడ్స్ ట్రక్ యూనిట్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించనుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

SC Corporation loans soon