TRINETHRAM NEWS

Trinethram News : అనంతపురం జిల్లా :

గుత్తి పట్టణ శివారులోని కాసేపల్లి టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం.

పశువులతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా

40 ఆవులతో పాటు ఇద్దరు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మృతి.