TRINETHRAM NEWS

దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ
పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి.. ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పీవీ: సీఎం రేవంత్ రెడ్డి

దేశ ఆర్థిక వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారినప్పుడు..
సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు.

పేదవాడికి భూమిని అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి పేదలకు భూములు పంచేందుకు..
పీవీ బలమైన పునాదులు వేశారు.

పీవీ కీర్తిని పెంచేలా..
తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది.