TRINETHRAM NEWS

మాజీ శాసనసభలు రామిరెడ్డి ప్రతాప కుమార్ రెడ్డిని సన్మానించారు

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 25 :నెల్లూరు జిల్లా: కావలి. కావలి నియోజకవర్గ ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షులుగా అవకాశం కల్పించినందుకు గాను కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు , రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ని, కలిసి ధన్యవాదాలు తెలియజేసిన షేక్ గయాజ్, తదితరులు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ramireddy