TRINETHRAM NEWS

Para Olympics in Paris from today

Trinethram News : నేటి నుంచి పారిస్ పారా ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలోనే భారత్ నుంచి
అత్యధికంగా 84 మంది అథ్లెట్లు బరిలో ఉన్నారు. టోక్యో పారా ఒలింపిక్స్ లో 19 మెడల్స్ రాగా
ఈ సారి అంతకుమించి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ప్రారంభ వేడుకల్లో పతాకధారులుగా జావెలిన్
త్రోయర్ సుమిత్, మహిళా షాట్ పుటర్ భాగ్యశ్రీ జాదవ్ వ్యవహరించ నున్నారు. భారత కాలమానం
ప్రకారం ఇవాళ రాత్రి 11:30 గంటలకు వేడుకలు
మొదలవుతాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Para Olympics in Paris from today