Trinethram News : TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కోణం
వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లాకు చెందిన
ఇద్దరు కానిస్టేబుళ్లు, పట్టణంలోని హైదరాబాద్
రోడ్లో వార్ రూమ్ ఏర్పాటు చేసి మిల్లర్లు, స్మగ్లర్లు,
పేకాట నిర్వాహకుల కాల్ డేటా సేకరించి వసూళ్లకు
పాల్పడినట్లు తేలింది. అలాగే, దాదాపు 40 మంది
మహిళల వ్యక్తిగత సంభాషణలు విని, వారిని
బ్లాక్మెయిల్ చేసి, లైంగిక వేధింపులకు గురి
చేసినట్లు వెల్లడైంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్తకోణం
Related Posts
MLA Raj Thakur : ఎందరో మహానుభావులు త్యాగం చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని
TRINETHRAM NEWS Telangana state was prepared due to the sacrifice of many nobles పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు& రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం…
Ganesh Festival : గణేష్ ఉత్సవాల సందర్బంగా
TRINETHRAM NEWS On the occasion of Ganesh festival Trinethram News : Medchal : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కుత్బుల్లాపూర్(కురుమ బస్తీ),వెంకటేశ్వర నగర్,పద్మా నగర్ ఫేస్-1,కాలనీల మరియు బస్తీ వాసుల ఆహ్వానం మేరకు విచ్చేసి గణనాదుడిని దర్శించుకొని ప్రత్యేక…