TRINETHRAM NEWS

నెల్లూరు జిల్లాలో ఇప్పటికే వైసీపీకి దూరమైన పలువురు ప్రజాప్రతినిధులు

ఎంపీ వేమిరెడ్డితోనే తన ప్రయాణమంటూ పార్టీకి గుడ్ బై చెప్పిన సుబ్బారెడ్డి

వేమిరెడ్డితో కలిసి టీడీపీలో చేరతానని వెల్లడి