TRINETHRAM NEWS

Trinethram News : దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ సరదాగా మాట్లాడుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం ఆహార్యాన్ని చూసిన మోదీ.. హిమాలయాలకు వెళుతున్నారా పవన్‌..? అని ప్రశ్నించారు. ఎన్డీయే నేతలంతా చిరునవ్వులు చిందిస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Modi Pawan fun