
అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ మార్చి 20: రాజ్య సభ ఎంపీ, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఉత్తరాంధ్ర రీజినల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మొన్న సోమవారం మరణించారు. ఈ విషయం తెలుసుకొని బుధవారం బాపట్ల జిల్లా మేదరమెట్లలోని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నివాసంలో కలిసి ఆయనకు పరామర్శించిన అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే.రేగం మత్స్యలింగం .
ఈ సందర్భంగా ఎంపీ సుబ్బారెడ్డి కి మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు.అరకులోయ మండలం జెడ్పీటీసీ.శెట్టి రోషిణి, అశోక్ దంపతులు
మరియు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
