![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-11-at-17.41.48.jpeg)
జాతీయ స్థాయి స్పీడీ సేటింగ్ పిల్లలను అభినందించిన ఎమ్మెల్యే
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఇటీవల తమిళనాడులోని మధురై లో జరిగిన 24న జాతీయ స్థాయి స్పీడీ సేటింగ్ చాంపియన్ పోటీ షిప్ పోటీల్లో గోదావరిఖని పట్టణానికి చెందిన జి. సాయిరిషిక్ S/O.సి. రాజేష్ అండర్ -10 కెటగిరిలో బంగారు మరియు రజిత పథకలు సాధించాడు జీ.
అఖిరా నందన్ S/o . జి.రాజేష్ – అండర్ -8 కెటగిరిలో బంగారు పతకం మరియు రజత పథకాలు సాధించారు పిల్లలని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పిల్లలకి వారి చేతుల మీదుగా మెడల్స్ సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ పిల్లలు ఇద్దరు కూడా నేషనల్ నుంచి ఇంటర్ నేషనల్ స్థాయిలో జరగబోయే స్పీడ్ స్కేటింగ్ చాంపియన్షిష్ పోటీలకు ఎంపిక అయ్యారు అని శాసన సభ్యులు ఈ హార్షం వ్యక్తము చేసారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![MLA congratulated the children](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-11-at-17.41.48-1024x683.jpeg)