TRINETHRAM NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ ని శాలువాలతో ఘనంగా సత్కరించి, పూల మొక్కను ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రెడ్డీస్ఎవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ గురునాథ్, సెక్రటరీ సత్య నారాయణ, మురళి, జగన్మోహన్, ,ప్రకాష్, జి ఎస్ ఎస్ రావు, వీరా రెడ్డి, తదితరులు..