
Trinethram News : ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కుటుంబ సమేతంగా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు వెళ్లారు. ఈ సందర్భంగా భార్య బ్రాహ్మిణి, కుమారుడు దేవాన్షా కలిసి త్రివేణీ సంగమం వద్ద పవిత్ర స్నానం చేశారు. అంతకుముందు ఓ పడవలో నదుల సంగమం వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ప్రయాగ్రాజ్ వద్ద తీసుకున్న సెల్ఫీని ట్వీట్ చేసి ‘నిజంగా ఆశీర్వదించబడ్డాం’ అని లోకేశ్ క్యాప్షన్ ఇచ్చారు. ఈ నెల 26 వరకు మహాకుంభమేళా జరగనుంది…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
