TRINETHRAM NEWS

Lions Club Ramagundam Maguva Fourth Installation Ceremony

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని లయన్స్ భవన్లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా 2024 -25వ సంవత్సరం లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ అధ్యక్షురాలుగా గాలి సునీత, సెక్రటరీగా బీనా సింగ్, ట్రెజరర్ గా తిరుమల ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ రేకులపల్లి విజయ హాజరై కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షురాలు డాక్టర్ లక్ష్మీవాణీ తోపాటు అధిక సంఖ్యలో లయన్ సభ్యులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Lions Club Ramagundam Maguva Fourth Installation Ceremony