TRINETHRAM NEWS

Trinethram News : మహబూబాబాద్ జిల్లా :

గార్ల మండలం మద్దివంచ అంకన్నగూడెం గ్రామంలో విషాదం.

ఇద్దరు కూతుళ్లుకు విషం ఇచ్చి చంపిన దంపతులు కందగట్ల అనిల్, దేవి.

భార్య భర్తల మధ్య గోడవలే అభంశుభం తెలియని చిన్నారులు చావుకు కారణం.

మృతులు లాస్య(2).లోహిత 2 నెలల పాప.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.

పరారీ లో ఉన్న దంపతులు.