TRINETHRAM NEWS

పీవీకీ భారతరత్న ప్రకటన పట్ల మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ హర్షం..

సంక్షోభంలో ఉన్న భారత్‌కు పీవీ దశదిశ చూపారు..

ఆర్థిక సంస్కరణలతో భారత్‌ను ప్రగతి పథం వైపు నడిపారు
-జస్టిస్‌ ఎన్‌వీ రమణ..