TRINETHRAM NEWS

తేదీ : 22/03/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పద్మ విభూషణ్ డాక్టర్ కొణిదెల చిరంజీవి ని యూకే లో బాపులపాడు మండలం, హనుమాన్ జంక్షన్ కి చెందిన జనసేన పార్టీ యన్ ఆర్ ఐ వడ్డీ. కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలుసుకోవడం జరిగింది. సౌపల్య పురస్కారం అందుకున్న చిరంజీవికి అభినందనలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Janasena NRI meets Chiranjeevi