TRINETHRAM NEWS

ఫిబ్రవరి 28న తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు వద్ద జనసేన-టీడీపీ ఉమ్మడి బహిరంగ సభ.

500 మంది ఆహ్వానితులను వేదికపై ఉండేలా భారీగా ఏర్పాట్లు.

కలిసి సాగుదాం..విజయాన్ని లిఖిద్దాం

పది లక్షల మందితో భారీ బహిరంగ చరిత్ర సభ