TRINETHRAM NEWS

May 14, 2024,

Trinethram News : 2024 – 25 విద్యా సంవత్సరానికి గాను కార్పొరేట్ కళాశాలలో చేరుటకు అర్హులైన ఎస్సి, ఎస్టీ, బిసి, ఈబిసి, దివ్యంగ, మైనారిటీ విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జగిత్యాల జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కే. రాజ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15 నుండి 30 వరకు http: //telanganaepass. cgg. gov. in ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలన్నారు. సంబంధిత సర్టిఫికెట్లు జత చేయాలన్నారు.