TRINETHRAM NEWS

లోక్‌సభ ఎన్నికలకు ఇండియా కూటమి శంఖారావం పూరించింది.

బిహార్‌ రాజధాని పట్నాలో జరిగిన భారీ బహిరంగ సభలో పార్టీ అగ్రనేతలు శంఖారావాన్ని పూరించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, తదితర పక్షాలకు చెందిన నేతలు పాల్గొన్నారు…