TRINETHRAM NEWS

In protest against the auction of coal mines

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈ రోజు కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం ఈ వేలం పాటలో పాల్గొనకూడదని డిమాండ్ చేస్తూ విప్లవ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మందమర్రి కేకే 5 గని వద్ద గేటు మీటింగ్ నిర్వహించిన అనంతరం

కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను తగలబెట్టి నిరసన తెలపడం జరిగింది ప్రభుత్వాలు నిర్వహిస్తున్న గనుల వేలంపాటను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ HMS రియాజ్ అహ్మద్, IFTU నుండి టీ శ్రీనివాస్, ఐ కృష్ణ,TSUS నుండి కె గట్టయ్య ,IFTU నుండి మేకల రాములు,AIFTU నుండి పోచ మల్లు తదితరులు పాల్గొని మాట్లాడటం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

In protest against the auction of coal mines