
Trinethram News : Telangana : రాబోయే రోజుల్లో ప్రతీ మండలంలో మహిళలకు రైస్ మిల్లులు, గిడ్డంగులు ఏర్పాటు చేయిస్తామని CM రేవంత్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో 33% మంది మహిళలను MLAలు, MPలుగా గెలిపించుకుంటామని చెప్పారు. ‘మహిళా సంఘాల సభ్యుల సంఖ్యను కోటికి చేర్చాలి.
కోటి మందిని కోటీశ్వరులను చేస్తాం. 15-65 ఏళ్ల వయసు వారు మహిళా సంఘాల్లో ఉండాలి. మహిళా సంఘాల వ్యాపారాలకు, ఉత్పత్తులకు పన్ను మినహాయింపులు ఇస్తాం’ అని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
