
Trinethram News : అమరావతి : ఏపీ రాష్ట్రంలోని ముస్లిం విద్యార్థులకు ఇంటర్మీడియట్తో పాటు జేఈఈ, నీట్ కు ఉచిత విద్య అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెన్త్ పాసైనవారికి టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఇందులో మెరిట్ సాధించిన విద్యార్థులకు ఎంపిక చేసిన కార్పొరేట్ కళాశాలలో వారు కోరుకున్న కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. దీనికయ్యే ఖర్చును వర్ఫ్ బోర్డు భరించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
