TRINETHRAM NEWS

Trinethram News : 6th Jan 2024 : హైదరాబాద్‌

ఈరోజు రాజ్‌భవన్‌కు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్..

గవర్నర్‌తో కలిసి మధ్యాహ్న భోజనం చేయనున్న కోవింద్..

మధ్యాహ్నం 12.20కి రాజ్ భవన్ కు సీఎం రేవంత్ రెడ్డి..

మాజీ రాష్ట్రపతి కోవింద్ తో మర్యాదపూర్వక భేటీ