TRINETHRAM NEWS

2019 ఎన్నికల్లో “చెప్పు” గుర్తుతో పోటి చేసి, డక్ఔట్ అయిన కిరణ్ కుమార్ రెడ్డి.

ఇప్పుడు బీజేపీ పార్టీ నుండి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సమాచారం..

వైసిపి నుండి ఇదేస్థానానికి మిథున్ రెడ్డి పోటీపడుతున్నారు..