TRINETHRAM NEWS

Trinethram News : గుంటూరులో తెలుగుదేశం ఫ్లెక్సీల పై వైసీపీ ఫ్లెక్సీలు వేయటంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు రోడ్డుపై బేటాయించి నిరసన తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్యాలయాని ముట్టడించారు. పరిమిషన్ తీసుకొని ఓటింగ్ స్మైల్ ఫ్లెక్సీలు వేస్తే.. ఈ విధంగా వైసీపీ నేతలు ఫ్లెక్సీలు వేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు తొలగిస్తున్నప్పుడు టీడీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్దానం జరిగింది.