
Trinethram News : ప్రస్తుతం దేశంలో ఫాస్టాగ్ గురించి చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి 17 నుంచి కొత్త రూల్స్ అమలులో ఉన్నప్పటికీ, వినియోగదారులు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో, ప్రభుత్వం 2025 మార్చి 1 నుంచి ఫాస్టాగ్ వ్యవస్థను నిలిపివేస్తూ, కొత్త టోల్ వసూళ్ల విధానం తీసుకురానున్నట్లు సమాచారం.
ప్రజల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్ (ANPR)ను ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
