TRINETHRAM NEWS

Trinethram News : తన భర్త మృతిని మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కొంతమంది వాడుకుంటున్నారని ప్రవీణ్ పగడాల భార్య జెస్సికా పగడాల ఆరోపించారు. ‘నా భర్త మృతిని దయచేసి రాజకీయం చేయొద్దు. యేసు మార్గాన్ని అనుసరించేవారు మత విద్వేషాల్ని రెచ్చగొట్టరు. నా భర్త ఎప్పుడూ మతసామరస్యాన్నే కోరుకునేవారు. ఆయన మృతిపై ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుపై నమ్మకముంది. ఆ విచారణకు అందరూ సహకరించాలి’ అని కోరారు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Don't politicize my husband's