TRINETHRAM NEWS

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి.

సెన్సెక్స్‌ 970 పాయింట్లు, నిఫ్టీ 274 పాయింట్ల మేర లాభపడ్డాయి.